Politics

రాష్ట్రపతి ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో భాగంగా వివిధ పార్టీల నేతలు

రాష్ట్రపతి ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో భాగంగా వివిధ పార్టీల నేతలు

సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో పాటు.. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులు, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ హాజరయ్యారు. ఇక విపక్ష నేతలు.. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z