ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కార్యకర్త అరెస్టును ఖండించిన తెదేపా నేతలు

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కార్యకర్త అరెస్టును ఖండించిన తెదేపా నేతలు

ఎన్‌ఆర్‌ఐ తెదేపా కార్యకర్త యశస్వి (యష్‌) బొద్దులూరి అరెస్టును తెదేపా నేతలు ఖండించారు. అరెస్టుకు నిరసనగా గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

Read More
ఉద్యోగులకు చెల్లింపుల్లో ఎడతెగని జాప్యం!

ఉద్యోగులకు చెల్లింపుల్లో ఎడతెగని జాప్యం!

ప్రభుత్వ జీవిత బీమా సంస్థలో ఎవరైనా బీమా తీసుకుంటే.. పాలసీ గడువు ముగిసిన నెలరోజుల్లోపే పాలసీదారుడి ఖాతాలో డబ్బు జమవుతుంది. ఉద్యోగులు తమ మూల వేతనంలో 15

Read More
ఐదేళ్లలో ఎనిమిది కొలువులు

ఐదేళ్లలో ఎనిమిది కొలువులు

ఎలాగైనా ఎస్సై ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.. పట్టుదలతో శ్రమించాడు.. ఈ క్రమంలో ఏడు ఇతర కొలువులు వరించినా సంతృప్తి చెందలేదు. తన ప్రయత్నా

Read More
పండుగ వరకూ ఇంతే!

పండుగ వరకూ ఇంతే!

సెలవు దొరికితే ఇంట్లో ఉండడానికి ఎవరూ ఇష్టపడడంలేదు. అలాంటిది వరుసగా 4 రోజులు సెలవులొస్తే ఆగుతారా.. శని, ఆదివారాలకు తోడు సోమ, మంగళవారాలు కూడా తోడవ్వడంతో

Read More
స్టాఫ్‌నర్స్‌ రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

స్టాఫ్‌నర్స్‌ రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాల కోసం రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 27న ప్రారంభమై జనవరి ఆరో తేదీ వరకు జరగను

Read More
“సూపర్ సింగర్” బరిలో డెట్రాయిట్ నుండి సుధ వైష్ణవి

“సూపర్ సింగర్” బరిలో డెట్రాయిట్ నుండి సుధ వైష్ణవి

ఓ ప్రముఖ ప్రైవేట్ ఛానల్ నిర్వహించే సినీ గీతాలాపన పోటీ "సూపర్ సింగర్"కు అమెరికాలోని మిషిగన్ రాష్ట్ర డెట్రాయిట్‌కు చెందిన కర్నూలు ప్రవాస తెలుగమ్మాయి సుధ

Read More
దుబాయ్‌లో జగన్ జన్మదిన వేడుకలు

దుబాయ్‌లో జగన్ జన్మదిన వేడుకలు

దుబాయిలో వందలాది జగనన్న అభిమానుల నడుమ అత్యంత వైభవంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్‌సీ

Read More
రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులు విడుదల

రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులు విడుదల

రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులు విడుదల చేసింది కేంద్ర ఆర్థిక శాఖ.. అదనపు వాయిదా కింద మొత్తం 72,961.21 కోట్ల రూపాయలు విడుదల రిలీజ్‌ చేసింది.. నూతన సంవత్

Read More
ప్రజాశాంతి పార్టీకి త్వరలోనే గుర్తు కూడా రానుంది!

ప్రజాశాంతి పార్టీకి త్వరలోనే గుర్తు కూడా రానుంది!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ‘జై భారత్‌ నేషనల్‌ పార్టీ’ పేరిట కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్

Read More
వైష్ణవ ఆలయాల్లో కిక్కిరిసిపోతున్న భక్తులు

వైష్ణవ ఆలయాల్లో కిక్కిరిసిపోతున్న భక్తులు

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారు జాము నుంచే స్వామివారి దర్శనం కోసం ఆలయ

Read More