Politics

వైకాపా 7వ జాబితాలో ఝలక్‌లు

వైకాపా 7వ జాబితాలో ఝలక్‌లు

వైకాపాలో ఇన్‌ఛార్జిల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఇద్దరి పేర్లతో ఆ పార్టీ ఏడో జాబితాను విడుదల చేసింది. పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ను తప్పించి ఆ బాధ్యతలను యడం బాలాజీకి అప్పగించారు. కందుకూరు ఇన్‌ఛార్జిగా ఉన్న మహీధర్‌రెడ్డిని తొలగించి.. కటారి అరవిందా యాదవ్‌ను సమన్వయకర్తగా పార్టీ అధిష్ఠానం నియమించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z