Sports

142కోట్ల జనాభా…తొలిసారి టెబుల్‌టెన్నిస్‌లో ఒలంపిక్స్‌కు!

142కోట్ల జనాభా…తొలిసారి టెబుల్‌టెన్నిస్‌లో ఒలంపిక్స్‌కు!

భారత టేబుల్‌ టెన్నిస్‌ జట్లు చరిత్ర సృష్టించాయి. పురుషులు, మహిళల జట్లు తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ ఆధారంగా భారత జట్లకు పారిస్‌ ఒలింపిక్స్‌లో (2024) పాల్గొనే సువర్ణావకాశం దక్కింది. తాజాగా (మార్చి) ప్రకటించిన వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు 15వ ర్యాంక్‌ను.. మహిళల జట్టు 13వ ర్యాంక్‌ను సాధించి ఒలింపిక్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z