కేంద్ర మాజీ మంత్రి, సినీ హీరో చిరంజీవి ఈనెల 14న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలవనున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి తన తనయుడు రామ్చరణ్తో కలిసి ఆయన వస్తారు. సైరా చిత్రాన్ని చూడాలని ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు.
సినిమా చూడమని అడిగేందుకు….
Related tags :