NRI-NRT

సౌత్ ఆఫ్రికాలో సంక్రాంతి సంబరాలు

South Africa Telugu Sankranthi 2020

సౌత్ ఆఫ్రికా తెలుగు సంఘం ఆద్వర్యంలో జోహాన్ బర్గ్ లో ఫిబ్రవరి 8న సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతన్నాయి. ఏపీ ఎన్నార్టీ చైర్మన్ గూడపాటి వెంకట్, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు. పూర్తీ వివరాలకు ఈ క్రింది బ్రోచర్ ను చూడండి.