NRI-NRT

సింగపూర్ వాసవీక్లబ్ వనభోజనాలు

సింగపూర్ వాసవీక్లబ్ వనభోజనాలు

సింగపూర్‌లోని ఆర్యవైశ్యులందరూ భక్తిశ్రద్దలతో కార్తీక వనభోజనాలను నిర్వహించారు. సింగపూర్‌ సమీపంలో కూర్మ ద్వీపం(కుసు ఐలాండ్) ఇందుకు వేదికైంది. సముద్రం నుంచి సేకరించిన ఇసుకతో సైకత లింగాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ మారియమ్మన్ ఆలయం నుంచి తెచ్చిన అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. 250 మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.