తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 26 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
* నీటిపారుదలశాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా
* ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్
* పురావస్తుశాఖ డైరెక్టర్గా భారతి హోళికేరి
* గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా
* ప్రణాళికాశాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నజీద్
* బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం
* జీఏడీ కార్యదర్శిగా ఎం.రఘునందన్రావు
* పంచాయతీరాజ్, ఆర్డీ కార్యదర్శిగా సందీప్ సుల్తానియా
* ఆయుష్ డైరెక్టర్గా ఎం.ప్రశాంతి
* ఫైనాన్స్, ప్లానింగ్ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణభాస్కర్
* రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా కె.శశాంక
* నల్గొండ కలెక్టర్గా హరిచందన
* జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్గా బి.ఎం.సంతోష్
*మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా అద్వైత్ కుమార్ సింగ్
*సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా వల్లూరు క్రాంతి
* పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్గా చిట్టెం లక్ష్మి
* కార్మికశాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య
* పీసీబీ సభ్య కార్యదర్శిగా బుద్ధప్రకాశ్
* మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఎ.ఎం.ఖానమ్
* టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీగా ఆర్.వి.కర్ణన్
* సీఎంవో జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ
👉 – Please join our whatsapp channel here –