Politics

NTR విగ్రహం ఎత్తుకుపోయారు

Stolen By Someone In Andhra Pradesh City Of

విశాఖ నగరంలో ఎన్టీఆర్‌ విగ్రహం మాయమైంది. దీనిపై తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పీఎంపాలెం పోలీసులకు బుధవారం ఫిర్యాదుచేశారు. మధురవాడ మార్కెట్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కొందరు పెకలించి పట్టుకుపోయారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.