Agriculture

79వ రోజుకు అమరావతి పోరు

Amaravathi Farmers Protest Reaches 79th Day

ఏపీ రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారం నాటికి 79వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో రైతులు రిలే దీక్షలు చేస్తున్నారు. పెనుమాక, ఎర్రబాలెం, క్రిష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, పెదపరిమి,తాడికొండ అడ్డరోడ్డులో రైతులు ధర్నాలు చేస్తున్నారు.