DailyDose

భారత్ లో కొత్తగా 11,499 కరోనా కేసులు నమోదు

భారత్ లో కొత్తగా 11,499 కరోనా కేసులు నమోదు

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గి పోతున్నాయి. అయితే..నిన్న ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ మాత్రం బాగా తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 11499 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,05,844 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,21,881 కు చేరింది.ఇక దేశం లో కరోనా పా జిటివిటి రేటు 97.82 శాతం గా ఉంది. ఇక దేశంలో తాజాగా 255 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,13,481 కి చేరింది.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,77,17,68,379 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 28,29,582 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 23598 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,22,70,482 కు చేరింది.