NRI-NRT

జగన్‌ను గద్దె దింపాలి: అమెరికాలో రఘురామ

జగన్‌ను గద్దె దింపాలి: అమెరికాలో రఘురామ

నర్సాపూర్ ఎంపీ రఘురామరాజు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఉత్తర కరోలినాలోని రాలేలో బొట్టు వంశీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో స్థానిక ప్రవాసులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జగన్ ఏపీ రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా మారారని, రాష్ట్ర భవితకు ఆయన్ను గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రవాసులు యార్లగడ్డ రాజేష్, రాజు కూరపాటి, రాజు గాదిరాజు, రాజు నడింపల్లి, ఇందుకూరి విక్రమ్, కొల్లిపర రాజ్, కొల్లూరు సునీల్, తాతినేని ప్రవీణ్, అల్లు రామ్, చదలవాడ శశిధర్, సుంకర మిథున్, కట్రగుంట వినోద్, కేశవ్, సిద్ధా, శ్రీపాద, తుమ్మలపల్లి రమేష్, కోగంటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ను గద్దె దింపాలి: అమెరికాలో రఘురామ
జగన్‌ను గద్దె దింపాలి: అమెరికాలో రఘురామ
జగన్‌ను గద్దె దింపాలి: అమెరికాలో రఘురామ