NRI-NRT

గల్ఫ్ ప్రవాసులతో పొంగులేటి సమావేశం

గల్ఫ్ ప్రవాసులతో పొంగులేటి సమావేశం

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ప్రజాదరణ పెరుగుతోందని గల్ఫ్ పర్యటనలో ఉన్న ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వ పని తీరును ఆసక్తిగా గమనిస్తున్న తెలంగాణ ప్రవాసీయులు ఆయన అభినందించారు. తన సోదరుడి కుమారుని వివాహంలో పాల్గొనేందుకు గల్ఫ్ వచ్చిన ఆయన ఖమ్మం జిల్లా కరివారిగూడెంకు చెందిన ప్రవాసుడు చెల్లంశెట్టి హరిప్రసాద్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రవాసులతో ముచ్చటించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z